వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర౦గా విమర్శలు చేసారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ నేతలు హత్యారాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. గురజాల...
jagan
ఏపీ సీఎం జగన్ మరోసారి మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై స్పందించారు. పదేళ్లలో విశాఖను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం వేరే...
ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సచివాలయాన్ని మార్చడంపై సీఎం జగన్ కు లేఖ రాశారు. సచివాలయాన్ని మార్చడం సరి కాదని...
గోదావరి నీటిని తెలంగాణ భూ భాగంలోకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి శ్రీశైలానికి తెస్తామనటం అన్యాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్-కేసీఆర్లు ఆంధ్రాకు అన్యాయం చేసేలా ఆలోచనలు చేస్తున్నారని...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలుపుతూ.. తొలిరోజు శాసనసభ సమావేశాలు సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన సీఎం జగన్తో...
విద్యుత్ బోర్డు పై టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలన్నింటిని అవసరం అయితే రద్దు చేస్తామని సీఎం జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర ఇంధన శాఖ స్పందించింది....
ఏపీ సీఎం జగన్ రాష్ట్ర జలవనరులపై చర్చ నిర్వహించారు. ఈ చర్చలో భాగంగా నీటిపారుదల, జలవనరుల విభాగాలకు సంబంధించిన పోలవరం ప్రాజక్టు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు....
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభావేదికపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం...
ఓ యువకుడు మద్యం మత్తులో ఇంద్రకీలాద్రి కొండ పైనుంచి కిందికి జారిపడడంతో తీవ్ర కలకలం సృష్టించింది. జగన్ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తుండడంతో, ఇంద్రకీలాద్రి ప్రాంతాన్ని పోలీసులు...