వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర౦గా విమర్శలు చేసారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ నేతలు హత్యారాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. గురజాల...
ap cm
గుంటూరు జిల్లా మాచర్లలో బుద్ధా వెంకన్న, బోండా ఉమ పై జరిగిన దాడి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై పిర్యాదు చేసేందుకు టీడీపీ అధినేత...
ఏపీలోని మద్యం దుకాణాలను ప్రభుత్వ వైన్ షాపులుగా మార్చాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం వాటిలో యువతకు ఉపాధి కల్పించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 3500 దుకాణాల్లో...
గోదావరి నీటిని తెలంగాణ భూ భాగంలోకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి శ్రీశైలానికి తెస్తామనటం అన్యాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్-కేసీఆర్లు ఆంధ్రాకు అన్యాయం చేసేలా ఆలోచనలు చేస్తున్నారని...
ఏపీ సీఎం జగన్ రాష్ట్ర జలవనరులపై చర్చ నిర్వహించారు. ఈ చర్చలో భాగంగా నీటిపారుదల, జలవనరుల విభాగాలకు సంబంధించిన పోలవరం ప్రాజక్టు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు....
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభావేదికపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం...