వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర౦గా విమర్శలు చేసారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ నేతలు హత్యారాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. గురజాల...
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల సందర్బంగా తెనాలి పురపాలక ఎన్నికల సమరం హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించేందుకు తెనాలి నాలుగో వార్డులో పోటీ...
జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ వేయడంతో అందరు ఆశ్చర్యపోయారు. అయితే తాను మునుపు బాధ్యతలు...
గుంటూరు జిల్లా మాచర్లలో బుద్ధా వెంకన్న, బోండా ఉమ పై జరిగిన దాడి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై పిర్యాదు చేసేందుకు టీడీపీ అధినేత...
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం లో...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ... నామినేషన్ల ముందు రోజు రిజర్వేషన్లు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల...
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో గెలవలేమని భావించి వైసీపీ నేతలు కొన్నిచోట్ల ఎన్నికలు వాయిదా వేయించారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఎన్నికల సంఘం...
ఏపీ సీఎం జగన్ మరోసారి మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై స్పందించారు. పదేళ్లలో విశాఖను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం వేరే...
ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సచివాలయాన్ని మార్చడంపై సీఎం జగన్ కు లేఖ రాశారు. సచివాలయాన్ని మార్చడం సరి కాదని...
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని బెంబేలేత్తిస్తున్న వైరస్, చైనా లో పుట్టిన మహమ్మారి, చైనా పేరు చెబితేనే బెంబేలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఏకంగా చైనీయులు కనిపిస్తే...